నాగోలులోని కాశీ విశ్వేశ్వర్యాలయ బ్రహ్మోత్సవాల భాగంగా పంచాక్షరీ జప యజ్ఞం 10-6-2018 ఆదివారము ఉదయం 10 గంట లకు ప్రారంభం కాగలదు .ఈ జప యగ్నములో పాల్గొను భక్తులు దెవాలయమునకు ఆదివారం ఉదయం రావలసినడిగా కొరుచున్నము .పంచపాత్ర ఉద్ధరణ పళ్ళెము రుద్రాక్షమాలలతో రావలసినదిగా.కోరుచున్నాము. సంకల్పవిధానపాత్రము మంత్రజలపాత్రదేవాలయములో ఇవ్వబడును.జపానుష్ఠానము తరువాత భోజనము చేసి వెళ్లవచ్చును
10, జూన్ 2018, ఆదివారం
9, మే 2018, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
